నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీపతి ఆంజనేయులు కథనం ప్రకారం... బోడుప్పల్కు చెందిన వనం లక్ష్మీనారాయణ(37) వృత్తిరీత్యా రియల్ ఎస్టేట�
Fake notes | నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు.
నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.9 లక్షల నకిలీ నోట్ల(రూ.100, 500)తో పాటు మొత్తం రూ.7లక్షల విలువజేసే సొత�
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
నకిలీ నోట్లు చెలామణి చేస్తూ ఒకటికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా కొనసాగించిన దర్యాప్తులో సంచలనాత్మకమైన విషయాలు వెలుగులోక�
Fake Notes | నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్బాగ్లోని సీసీఎ�
మండలంలోని కిష్టాపూర్ టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ బంగారం, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు నేరడిగొండ ఎస్ఐ సాయన్న తెలిపారు.
అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న �
న్యూఢిల్లీ: దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువైన కరెన్సీల నకిలీ నోట్లు బాగా పెరిగాయని తెలిపింది. రూ.500ల నకిలీ న�