వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది.
Fake Currency Racket | నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రధాన నిందితుడు ఒక డాక్టర్ అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. సుమారు రూ.40 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేసినట్లు గుర్తించారు. ఆ
Kamareddy | తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెకు చెందిన యువకుడు మేకల అఖిల్ యాదవ్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర సన్మానించారు. కామారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా పట్టుకోవడంలో సహకరించిన దేశాయిప�
Rs.500 Notes | రూ.500 నోట్ల (Rs.500 Notes) విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఫేక్ రూ.500 నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది.
Fake currency | కామారెడ్డి జిల్లా(Kamareddy district) గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 రూపాయల నోట్లు (Fake currency)కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు.
యూట్యూబ్లో చూసి.. 2 వేల రూపాయల నకిలీ నోట్లు తయారుచేసి, రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నకిలీ నోట్లు, ప్రింట ర్, ఏడు సెల�
దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? గత మూడేండ్ల నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం, అన్ని ప్
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Viral News | ఉత్తరప్రదేశ్లోని ఓ ఏటీఎమ్లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఏటీఎమ్లో డబ్బులు డ్రా చేసుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అమేథిలోని ఓ ఏటీఎమ్ నుంచి కొందరు స్థాని�
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్ నిందితుల అర