వసంతనగర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురైట్టెంది. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..
నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రాలను తయారు చేసే ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ తెలిపారు. ఆదివారం ఇచ్చోడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివ
రాచకొండ పోలీసులు ఇటీవల నకిలీ సర్టిఫికెట్ల ముఠాకు చెందిన 13 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని రెండు రోజుల పాటు విచారణ కోసం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మాసబ్ట్యాంక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Gadwal | నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో నరేశ్ కుమార్ అనే వ్యక్తి 2017లో గద్వాల జిల్లా మల్దకల్ వ్యవసాయ శాఖలో ఉద�
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా కొన సాగుతోంది. తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి న గరంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా నక�
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్ట్ట్ వివరాలను వెల్లడించారు. నక
నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఓ వ్యక్తి జాబ్లో చేరాడు. 40 ఏండ్లు దర్జాగా ఉద్యోగంలో కొనసాగాడు. తీరా.. ఉద్యోగ విరమణ సమయం లో ఆయన ఫేక్ భాగోతం గురు వారం వెలుగుచూసింది. నిజామా బాద్ జిల్లా బోర్గం(పీ)కి చెందిన ఎం చంద�
Fake certificate | విదేశాలకు వెళ్లడానికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్( Fake certificate) కొనుగోలు చేసిన యువకుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం అరెస్టు చేసింది.
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్
ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ రూల్స్-పేరా 9 (ఏ) రూల్ 3 (11) ప్రకారం సదరు అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్
MLC Ashok babu | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను