సీనియర్ ప్రభుత్వ అధికారుల పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించి వారి అసలు ఖాతాల్లో ఉన్న ఫ్రెండ్స్కు రిక్వెస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న 19 ఏండ్ల యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట�
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సైబర్ మోసగాళ్ల కమీషన్కు ఆశపడి తన సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను అద్దెకిచ్చారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో కొట్టేసిన రూ.1.90 కోట్లలో రూ.25లక్�
సోషల్ మీడియా వాడకం పెరిగేకొద్దీ నకిలీ అకౌంట్ల బెడద కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కంపెనీల అధినేతల పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫ్రాడ్స్టర్లు ఇష్టారీతిగా వ్యవహర�
నేను సమస్యల్లో ఉన్నాను... అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ �
తన పేరు మీద ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాను సృష్టించి ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై అగ్ర కథానాయిక విద్యాబాలన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వి�
ఏసీబీ డీజీ సీ వీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో పదే పదే నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నా యి. దీనిపై ఇప్పటికే సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఏసీపీ చాంద్పాషా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఇటీ�
ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రెండు ఫేక్ ఖాతాలు తెరిచారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఫేక్ అకౌంట్, నకిలీ ఫోన్ నంబర్.. ఏకంగా రెండు ఇబ్బందుల బారినపడ్డారు ప్రముఖ నటి విద్యాబాలన్. వరుసగా రెండుసార్లు ఇన్స్టా ద్వారా, తన పేరుతో చలామణి అవుతున్న నకిలీ ఫోన్ నంబర్ గురించి జనానికి వెల్లడించార�
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో లోలోన ది లైవ్ స్టార్ కంపెనీ పేరిట సయ్యద్ మ�
జీఎస్టీ బోగస్ దందా ప్రకంపనలు రేపుతున్నది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల వరకు దందా జరిగినట్టు తెలుస్తుండగా.. అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు.
“ఖుషి’ సినిమా మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇందుకోసం డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ దా
హైదరాబాద్ : తన పేరుపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. ఫేక్ అకౌంట్లలో తన పేరును కించపరిచేలా విధంగా పోస్ట�
తాత్కాలికంగా డీల్ నిలిపివేత స్పామ్, ఫేక్ ఖాతాల సంఖ్య నిగ్గు తేల్చేందుకే న్యూఢిల్లీ, మే 13: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ప్రపంచ శ్రీమంతుడు ఎ