MLA Sabitha Reddy | రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
Luna 25 crashes | సుమారు 50 ఏండ్ల తర్వాత రష్యా చేపట్టిన మూన్ మిషన్ ఫెయిల్ అయ్యింది. అది పంపిన లూనా-25 ప్రోబ్ చంద్రుడిపై కూలిపోయింది (Luna-25 Probe Crashes). తమ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ �
Teen Fakes Kidnap | ఒక యువతి కాలేజీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యుల తిట్ల నుంచి తప్పించుకునేందుకు కిడ్నాప్ డ్రామా ఆడింది. (Teen Fakes Kidnap) అయితే అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్�
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
‘నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మరి మన ప్రధాని మోదీ గొంతుచించుకొంటూ ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏ
యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీ�
భారతదేశ భద్రతతో పాటు పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతీది బహిరంగ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నది. కాబ�
ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో
2014లో మోదీ అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. సెల్ఫోన్ మొదలు అత్యాధునిక యుద్ధ విమానాల వరకు అన్నీ మనదేశంలోనే సొంతంగా తయారు చేస్తామని, భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా�
జైపూర్: కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో పంచాయతీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది మే 11న భిల్వారా నగరానికి చెందిన 24 ఏళ్ల యువత�
డెహ్రాడూన్: అగ్నివీర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సత్పులి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సుమిత్ కుమార్�
దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నయి. 16 రాష్ర్టాలలోని మారుమూల గ్రామాల నుంచి ఉపాధిహామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేశారు. పేదలు, రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు.. చివరికి �
అగ్నివీరులకు సైన్యం నుంచి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులకు కేం�
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే