Fact Check | తిరుమల అలిపిరి వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ విభాగం వెల్లడించింది. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్ణంగా
Fact Check | కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుకు వచ్చిన వెంటనే.. జపాన్కు అమ్మేశారనే సోషల్మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం..
Fact Check | పాకిస్థాన్ (Pakistan) లోని నన్కానా సాహిబ్ (Nankana Sahib) గురుద్వారా (Gurudwara) పై భారత్ డ్రోన్ దాడికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం (Centrel Govt) శనివారం కొట్టిపారేసింది. భారత్లో మతకల్లోలాలు సృష్టించడం �
Fact Check | భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారంతో సోషల్మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుకుంటున్నది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడు�
Fact Check | భారత్-పాకిస్థాణ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం ఫేక్ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే factcheck. telangana.gov.in వెబ్సైట్, కేంద్రం ఆధ్�
భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్థాన్.. అంతర్జాతీయంగా తన పరువు కాపాడేందుకు భారత్పై అసత్యాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. తాము భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా?. కొత్తగా జిల్లాలను (New Districts) ఏర్పాటు చేయనున్నారా?. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మార్వనున్నారా?.. ప్రస్తుతం ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతున్నది. గత �
పీఐబీ ఫ్యాక్ట్చెక్ యూనిట్ ఏర్పాటుకు బుధవారం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్పై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం.. ఈ
బ్రేకింగ్.. బిగ్ బ్రేకింగ్.. తాజా వార్త.. సంచలన వార్త.. జర్నలిజానికి పట్టిన జబ్బులివి! ఈ వ్యామోహంలో ఏది పడితే అది రాసి ప్రచారం చేయటంతో ప్రజల్లో జర్నలిజానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింటున్నది. అందుకు సోషల్
Reynolds | 90వ దశకంలో పుట్టిన పిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటల నుంచి మొదలుపెడితే చదువుల దాకా ఎన్నింటితోనో పెనవేసుకున్న బంధాలు ఉన్నాయి. కానీ ఈ స్మార్ట్ యుగంలో ఒక్కొక్కటిగా అవన్నీ కనుమరుగవుతున్నాయి. వా
కరోనా కారణంగా సప్లిమెంట్లకు డిమాండ్ పెరగడం వల్ల నిజమైనవాటితోపాటు నకిలీ ఆరోగ్య పదార్ధాల మార్కెట్ కూడా వృద్ధి చెందుతున్నది. నిజమైన-నకిలీ సప్లిమెంట్లను గుర్తించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకు