Payal Rajput | ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఆషా మాషీ కాదు. అయితే కొందరు మాత్రం ఓవర్నైట్ స్టార్స్గా మారుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి వారిలో పాయల్ రాజ్పుత�
చిన్నారుల కండ్లు ప్రమాదపు వలయంలో చిక్కుకుపోతున్నాయి. జిల్లాలో వైద్యాధికారులు చేస్తున్న కంటి పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 96.9 శాతం పరీక్షలు జరపగా, ఏకంగా 87.1శాతం మంది �
ఆనందంగా గడపాల్సిన చిన్నారులు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. పసి వయసు నుంచే కంటి సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్నారు. తరగతి గదిలో బోర్డుపై రాసే పదాలను కూడా గుర్తించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యన�
Eye Camp | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో శుక్రవారం కంటి వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
మారుతున్న జీవనశైలి.. మనిషిని మంచాన పడేస్తున్నది. అవసరమైన పోషకాలు లేక.. శరీరం రోగాల పుట్టగా మారుతున్నది. చీటికీమాటికీ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నది. ముఖ్యంగా, ‘మెగ్నీషియం’ లోపంతో నవతరం తీవ్రంగా ఇబ్బంది పడు�
కలువ కళ్లకు కాటుకే అందం! నయనాలకు నల్లరంగుపులిమితేనే.. అతివ అలంకరణ పరిపూర్ణం అవుతుంది! అయితే, ఈ అందమైన కాజల్ వెనక అపాయం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. మార్కెట్లో లభ్యమవుతున్న కాటుకల్లో చాలావరకు రసాయ�
అత్యంత ప్రధానమైనవే అయినప్పటికీ రోజువారీ పనుల్లో పడిపోయి కండ్ల ఆరోగ్యం గురించి మనం అంతగా పట్టించుకోం. అయితే, గంటల తరబడి డిజిటల్ తెరలకు అతుక్కుపోవడం, బల్బుల కాంతిలో గడపడం, ఆధునిక జీవనశైలి మన కండ్ల ఆరోగ్య�
మా బాబు వయసు ఎనిమిదేండ్లు. తరచూ కండ్లలో నీళ్లు కారుతూ ఉంటాయి. కళ్లు రుద్దుకుంటాడు. కంటి పరీక్షలు కూడా చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. కళ్లజోడు వాడమంటున్నారు. కొవిడ్ సమయం నుంచీ మా వాడికి కంప్యూటర�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంతో చేపట్టిన ‘కంటి వెలుగు’ ఎందరో నిరుపేదల కళ్లకు వెలుగులు నింపుతున్నది. రెండో విడుత ప్రారంభించి గురువారం వరకు దాదాపు 85 రోజులు గడుస్తుండగా, ప్రతి చోటా అనూహ్య స్పందన వస్�
అంధత్వ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి తల్లారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమంల
కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, చూపును నిర్లక్ష్యం చేస్తే కంటికే ప్రమాదమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు సెల్ఫోన్ వాడకం కామన్ అయిపోయింది. అలాగే, చాలామంది కంప్యూటర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి. దీంతో అందరినీ డ్రై ఐస్ (dry eyes) సమస్య వేధిస్తోంది. ఈ సమ