మా బాబు వయసు ఎనిమిదేండ్లు. తరచూ కండ్లలో నీళ్లు కారుతూ ఉంటాయి. కళ్లు రుద్దుకుంటాడు. కంటి పరీక్షలు కూడా చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. కళ్లజోడు వాడమంటున్నారు. కొవిడ్ సమయం నుంచీ మా వాడికి కంప్యూటర�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంతో చేపట్టిన ‘కంటి వెలుగు’ ఎందరో నిరుపేదల కళ్లకు వెలుగులు నింపుతున్నది. రెండో విడుత ప్రారంభించి గురువారం వరకు దాదాపు 85 రోజులు గడుస్తుండగా, ప్రతి చోటా అనూహ్య స్పందన వస్�
అంధత్వ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి తల్లారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమంల
కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, చూపును నిర్లక్ష్యం చేస్తే కంటికే ప్రమాదమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు సెల్ఫోన్ వాడకం కామన్ అయిపోయింది. అలాగే, చాలామంది కంప్యూటర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి. దీంతో అందరినీ డ్రై ఐస్ (dry eyes) సమస్య వేధిస్తోంది. ఈ సమ