దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించింది. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను (Holidays) ఈ నెల 12 వరకు వరకు పొడిగి
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
బంజారాహిల్స్,ఆగస్టు 3: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 16దాకా పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ. ఎంకామ్. ఎంఎస్స�
తెలంగాణ జలవనరులఅభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్ వీ ప్రకాశ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. సోమవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఏప్రిల్ 18 వరకు పొడిగించింది. సోమవారంతో రిమాండ్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (
అమరావతి : కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన
Covid Guidelines Extended | దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరోసారి మార్గదర్శకాలను పొడిగించింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల
అమరావతి: ఏపీ ప్రభుత్వం కోరిన మేరకు మరో 6 నెలల పాటు సీఎస్గా సమీర్శర్మను కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఈ నెల 2న ఏపీ ప్రభుత్వం కేంద్రాన�
ఇబ్రహీంపట్నంరూరల్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11 వరకు రూ. 200 అపరాద రుసుముతో గడువు పెంచినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు, స్టడీసెంటర్ కో-ఆర్డీనే
షాబాద్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుముతో ఈ 24వ తేది నుంచి అక్టొబర్ 21వరకు గడువు పొడగించిన్నట
కాబూల్: ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో చెప్పిన ఆగస్ట్
Covid Curfew | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.