న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్లు, విమానాల రద్దు కారణంగా మనదేశంలో చిక్కుబడిపోయిన విదేశీయుల వీసాలు ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వారెవరూ వీసాల
దరఖాస్తు గడువు పొడిగింపు | రాష్ట్రంలోని జనరల్ గురుకుల కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 19 వరకు పొడిగించినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆ
చెన్నై : కరోనా కట్టడికి అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని జూన్ 7 వరకూ ఇవ�
విదేశీ విద్యాపథకం| బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీఓఈఎస్) దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పొడిగించిం
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈ సెట్–21 ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు విద్యార్థులకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఈ సెట్ కన్వీనర్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది