పరీక్షా కేంద్రంలోనే ఓ అటెండర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం క�
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు గాలికి వదిలేశారు.. విద్యార్థుల భవిష్యత్ తమ చేతుల్లో ఉందని అప్రమత్తంగా
పదోతరగతి పరీక్షా కేంద్రం నుంచి గణితం పేపర్ ప్రశ్నలు బయటకు వచ్చాయన్న ప్రచారం కామారెడ్డి జిల్లాలో బుధవారం కలకలం రేపింది. తెల్లకాగితంపై రాసి ఉన్న నాలుగు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనం సృష్�
సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం హనుమాన్నగర్కు చెందిన పర్వతం శ్వేత అనే విద్యార్థిని మండల పరిధిలోని మిట్టపల్లి గురు
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను వెంటనే తొలగించి పాతపద్ధతినే అనుసరించాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్కుమార్ డిమాండ్ చేశారు.
రాబోయే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడిక�
రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థికి ట్రాఫిక్ రూపంలో మరో పరీక్ష ఎదురైంది. దీంతో ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించి సమస్యను అధిగమించాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన విద్యార్థి ట్రాఫిక్ కారణంగా ఏ
పోటీ, ప్రవేశ పరీక్షల కేంద్రంగా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్కు చెందిన 16 ఏండ్ల విద్యార్థి విజ్ఞాన్ నగర్లో తానుంటున్న హాస్టల్లో శు�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా జరిగింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరిగింది. నల్లగొండ జిల్లా
జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 13,886 మంది విద్యార్థులు హాజరు
మండల కేంద్రంలోని ఫార్చ్యూన్ బట్టర్ఫ్లై సీనియర్ సెకండరీ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5.20 గంటల వరకు పరీక్షను నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు పదో తరగతి విద్యార్థులు డిబార్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నిర్వహించిన టెన్త్ హిందీ పరీక్ష సందర్భంగా గణపురం మండలంలోని మోడల్
పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారం భ మయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వా