కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని జాతీయ బీసీ హకుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఐబీ చౌరస్తాలోగల అంబేదర్ విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన �
Professor Simhadri | కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. బీసీల సంఖ్య పెరిగితే వారు తమకు దక్కాల్సిన వాటా అడుగుతారనే భయంతో వారిని ప్రభ�
రాష్ట్రంలోని బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ లోని కులాలను పునర్వ్యవస్థీకరించాలని అనేక కుల సంఘా లు విజ్ఞప్తి చేస్తున్నాయని, ఇంటింటి సర్వే నివేదిక వచ్చిన తర్వాత ఆ దిశగా కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోప
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు అనుగుణంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ అడ్మిషన్లలో ఆర్థికంగా వెసుకబడిన తరగతులకు (ఈడబ్యూఎస్) రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట
కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ మేధావులు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చి�
రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా కల్పించారో బీజేపీ చెప్పాలని, వాటిని వెంటనే రద్దుచేసి బలహీనవర్గాలకు పంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవార�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి 4 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించింది. ఇది యావత్తు తెలంగాణ ప్రజానీకం గర్వించదగిన విషయం.
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో బీసీలకు తీరని నష్టం వాటిల్లనున్నదని సర్వాయిపాపన్న మోకుదెబ్బ (గౌడ సంఘం) వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఆదివారం ఓ ప్�
ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇందులో 33%మహిళలకు.. రెండు జీవోలు జారీ.. ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్లు ఖరారుచేసిన ప్రభుత్వం.. మార్గదర్శకాలు జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్�
ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చట్టం తేవాలి29న ఓసీ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రతినిధుల సమావేశంఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావురవీంద్రభారతి,
రవీంద్రభారతి, ఆగస్టు 2: విద్యా, ఉద్యోగ రంగాలలో పూర్తి స్థాయిలో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోట రిజర్వేషన్లు అమలు, ఓసీ నిరుద్యోగులకు ఐదేండ్లు వయో పరిమితి పెంపును కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్
EWS Reservations | రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఓసీ జేఏసీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం హుజూరాబాద్, ఆగస్టు 1: విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓసీ జేఏసీ న