Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Janagama | నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా సొంతింటి కలను నిజం చేసేందుకు నాడు కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) నిర్మించి అందజేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ ఇండ్ల నుంచి ని�
TCS Bengaluru | దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బెంగళూరు కార్యాలయానికి ‘బెదిరింపు ఫోన్’ కాల్ వచ్చింది. ఈ వార్త తెలియగానే టీసీఎస్ ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
(French Airports Evacuated | బాంబు దాడులు జరుగుతాయంటూ బెదిరింపులు వచ్చాయి. స్పందించిన అధికారులు ఆరు విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. (French Airports Evacuated) క్షుణ్ణంగా తనిఖీలు నిర్వంచారు. ఫ్రాన్స్లో ఈ సంఘటన జరిగింది.
fire broke out | ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది.
Kasol tourists: కాసోల్లో చిక్కుకున్న రెండు వేల మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం తెలిపారు. సుమారు రెండు వేల టూరిస్టు వాహనాలను కూడా పంపించినట్లు చెప్పారు. మనాలీల
తీరప్రాంత జిల్లాలకు (Coastal areas) చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు (Temporary shelters) తరలించారు (Evacuated). అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Indians evacuated | సుడాన్ నుంచి భారతీయల తరలింపులో ఇండియన్ నేవీ కూడా ఎంతో శ్రమిస్తున్నది. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ టెగ్ గురువారం 297 మంది భారతీయులను సుడాన్ పోర్ట్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించిం�
Bangladesh | సిత్రాంగ్ తుఫాను ధాటికి బంగ్లాదేశ్ అతలాకుతలమయింది. బెంగాల్ తీరం సమీపంలో బంగ్లాదేశ్లోని బైరిసాల్ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది
తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దవాఖాన రెండవ టవర్లో మంటలు ఎగిసిపడటంతో భవనంలోని రోగులందరినీ అధికారులు ఖాళీ చేయ