Ukraine War : నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావంపై రూపొందిన ‘ఢిల్లీ డిక్లరేషన్'ను 85కి పైగా దేశాలు ఆమోదించాయి. సామాజిక శ్రేయస్సు, మనిషి మూలధనంగా ఏఐ వ్యవస్థల వాడకం ఉండాలని ‘ఢిల్లీ డిక్లరేషన్' పిలుపునిచ్చింది.
Russia-Ukraine : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి దాడి చేసింది. భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. అందులోనూ ఆధునిక ఒరెష్నిక్ హైపర్ సోనిక్ క్షిపణులతో రాష్యా దా�
Tariffs | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. మెక్సికో (Mexico) తోపాటు యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు.
యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్పోర్ట్లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది.
ధరల పెరుగుదల, బ్యూరోక్రసీ నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయం వద్ద రైతులు గురువారం నిరసన తెలిపారు. రైతులు ట్రాక్టర్లతో వచ్చి పోలీసులపైకి కోడి గుడ్లు, బాణసంచా విసిర�
ఏపీఎస్ఆర్టీసీ ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.