భారత్లో డోపింగ్ సమస్య అత్యంత తీవ్రంగా ఉందని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) హెచ్చరించింది. ఇప్పటివరకూ కేటగిరీ ‘బీ’లో ఉన్న భారత్.. కేటగిరీ ‘ఏ’లోకి మారిందని తెలిపింది.
PM Modi | ఇథియోపియా (Ethiopia) లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి అపూర్వ గౌరవం దక్కింది. అక్కడి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో సత్కరించ�
PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇథియోపియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ Ethiopian Parliament)లో ప్రసంగించారు.
Vande Mataram | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జోర్డాన్ను సందర్శించిన విషయం తెలిసిందే.
PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని తీవ్రమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
IMD: ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు బూడిద మబ్బులు ఇండియా దాటి వెళ్తాయని భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. హైలీ గుబ్బి పర్వతం పేలడం వల్ల.. భారత్తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాకపోకలపై ప్రభావం ప�
వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్న ఢిల్లీ (Delhi) ప్రజలకు మరో సమస్య ముంచుకొచ్చింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో (Ethiopia) బద్దలైన ఓ అగ్నిపర్వత (Volcano Eruption) ధూళి (Plume) ఢిల్లీ మీదుగా కదులుతున్నది.
ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇథియోపియాలోని చెంచో షాఖా గోజ్డి జిల్లాలో కొండచరియలు విరిగిపడి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడడంతో ప్రాణనష
ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్ ప్రకటించింది.
250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇథియోపియన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంథియోపియన్ ఎయిర్లైన్స్కు (Ethiopian Airlines flight) చెందిన బోయింగ్ 777-8 ఈటీ 687 విమానం ఢిల్లీ నుంచి ఇథియోపియాలోని అడిస్ అబాబాకు (Addis Ababa) వెళ్తున
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) వినోదాత్మక వీడియోలతో పాటు ఆలోచన రేకెత్తించే పోస్ట్లు తరచూ షేర్ చేస్తుంటారు.