విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. ఖమ్మం సర్కిల్ మధ�
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేకటేశ్వర స్వామి వారి ఆలయ హుండి లెక్కింపును గురువారం చేపట్టారు. 91 రోజులకు గాను 32 లక్షల 86 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్ ర�