ప్రజల కష్టాలు తీర్చాల్సిన బ్రిడ్జి అధికారుల అలసత్వంతో ఇప్పుడు వారి ఇబ్బందులకు కారణంగా మారింది. దీర్ఘ కాలంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు, స్పందించని అధికారులు, పట్టించుకోని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రే�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బాణాల వెంకటరమణ(47) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణవార్త గ్రామంలో..
వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, ఎర్రుపాలెం మండల ప్రత్యేక అధికారి వాణ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పలువురు రైతుల బర్రెలను దొంగతనంగా తరలిస్తూ పట్టుబడ్డ నలుగురిని ఎర్రుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మధిర రూరల్ సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం మే 30న రాజుపాలెంకి చ�
వ్యవసాయ భూముల సారాన్ని పెంపొందించడంతో పాటు పంటల దిగుబడులను మెరుగుపరిచే పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్ల
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోట యేసు కుటుంబ సభ్యులతో కలిసి...
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిర్వహించిన..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం శివారులోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. మంగళవారం ఎస్ఐ ఎం.రమేశ్ కుమార్ తెలిపిన వివరాల�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఐకెపి (సెర్ప్) పరిధిలో పని చేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం వీఓఏ జాక్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో పాల్గొని ఎర్రుపాలెం ఐకేపీ కార్యాలయం వద్ద ధ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, తాటిగూడెం రెవెన్యూ గ్రామాల్లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, మామిడి తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఐకేపీ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా�
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. ఖమ్మం సర్కిల్ మధ�
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేకటేశ్వర స్వామి వారి ఆలయ హుండి లెక్కింపును గురువారం చేపట్టారు. 91 రోజులకు గాను 32 లక్షల 86 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్ ర�