కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జైల్భరో కార్యక్రమం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో సోమవారం ఉద్రిక్తంగా సాగింది. క్విట్ ఇండియా ఉద�
‘మా టీచర్ మాకే కావాలి’ అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు గురువారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి చేపట్టిన ఆందోళనకు ఎట్టకేలకు
‘మా టీచర్ మాకే కావాలి.. మా పాఠశాలకు సోషల్ టీచర్ను కొనసాగించాలి’ అంటూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు గురువారం ఆంద
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం–తొండలగోపవరం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కిలోమీటర్ నెం. 542/32-34 వద్ద, పెగళ్ళపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో...
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ కమిటీ నాయకులు సోమవారం మన్నేపల్లి గ్రామంలోని ఆయన స్వగృహాన్ని సందర్శించ
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎర్రుపాలెం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ, 9వ తరగతి విద్యార్�
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) ఖమ్మం జిల్లా కార�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మం�
విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఆక్సల్ ప్రోగ్రాం ద్వారా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు అందించిన కంప్యూటర్లను మధిర ఏఎంసీ చైర్మన్ బం�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిషన్ భగీరథ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకు
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో శనివారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వ�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకా�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు �
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చొప్పకట్లపాలెం, రాజులదేవరపాడు పూర్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచి వారికి నాణ్యమైన విద్య అం�