జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస�
రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉన్నదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమానికి నడుం బిగించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరించి క�
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
పర్యావరణ రక్షణతోపాటు మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు
గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh Kumar) అన్నారు.
Rajashyamala yagam | ఎర్రవల్లిలోని కేసీఆర్(CM KCR) వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం(Rajshyamala yagam) ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించ�
తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత
రాష్ట్ర శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగ�
కొత్త మండలంగా ఎర్రవల్లి ఏర్పాటు కానున్నది. గెజిటను విడుదల చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల్లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలకు జీవోలో సూచించింది. ప్రస్తుతం మండలంలోని బొచ్�
మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం నేడు అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గ్రామ
బంజారాహిల్స్ : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ వద్దకు వెళ్తానంటూ బయలుదేరేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అడ్డుకుని అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. స
Revanth reddy | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవెల్లి వెళ్లేందుకు జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్ను పోలీసులు భారీ బందోబస్తు మధ్�
ఆరోగ్యం క్షీణించింది అంతే.. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి వెల్లడి గజ్వేల్ అర్బన్, మే 29: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తల్లీకొడుకు కరోనాతో ఇబ్బంది పడుతున్న�
కూతురుసహా తల్లిదండ్రుల దుర్మరణం మరో నలుగురికి తీవ్రగాయాలు ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11: లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం