labourers | పొద్దంతా కష్టపడితే వెయ్యి బీడీలకు కనీస వేతనం కూడా రావడం లేదని అలాంటి కార్మికులపై పక్షపాత ధోరణిగా వ్యవహరించడం కేంద్రంకు తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి కార్మ�
ఈ ఏడాదైనా వడ్డీ రేటును పెంచుతారని ఆశించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు నిరాశే ఎదురైంది. 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్వో నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నోటిఫై చేసింది.
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా 2014 సెప్టెంబర్లో ప్రభుత్వం వేతన పరిమితిని పెంచింది. ఎకనమిక్ టైమ్స్
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా? అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
EPFO Alert | వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లలో సర్వీసు నుంచి పదేండ్లలోపు వైదొలిగిన ఉద్యోగులకు ఈపీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధనలను సడలించారు.
Retirement | మనలో చాలామంది పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు.. ముందుగానే రిటైర్మెంట్ ప్రణాళికల్ని
వేస్తూంటారు. కానీ ఇందుకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మాత్రం తెలియక సతమతమవుతూంటారు.
ఉద్యోగులు తీసుకునే వేతనాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కూడా భాగమే. ఆయా కంపెనీల యాజమాన్యాలు.. సిబ్బంది జీతాల నుంచి కొంత సొమ్మును మినహాయించి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. తమ వాటాగా కూడా అంతే మొత�
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఓ ప్రభుత్వ పథకం. రిటైర్మెంట్ తర్వాత వేతన జీవులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఉద్దేశించినది. ఉద్యోగాలు మారుతున్నప్పుడు.. ప్రస్తుత సంస్థ నుంచి కొత్త సంస్థకు మన
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గినా.. పన్ను ఆదా అయ్యే పొదుపు మార్గాల్లో ఇదే అన్నింటికన్నా ఆకర్షణీయం. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్)కు సైతం ఇంత�
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై మమత ధ్వజం కోల్కతా, మార్చి 13: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్ల వడ్డీ రేటుపై కోత విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్