పంటలపై కరువు, కాటకాల ప్రభావాన్ని తగ్గించే డివైస్ను తుర్కియేలోని హైస్కూల్ స్టూడెంట్స్ అభివృద్ధి చేశారు. టీమ్ సెరెస్ అనే ఐదుగురు విద్యార్థుల బృందం తమ స్వస్థలాల్లోని పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది,
జలావరణాన్ని, జలచరాలను పరిరక్షించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సరికొత్త ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ (ఈడీఎన్ఏ) విధానాన్ని రూపొందింది. దీన్ని తొలిసారి
‘భూమి కరుగుతున్నది.. ఊరు పెరుగుతున్నది..’ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఇదే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు పెరగడం, మౌలిక వసతుల కల్పన, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ.. ఇలా కారణం ఏదయినా గత రెండు దశాబ్దాల�
పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు ఉదాహరణ.. ముప్పైమూడేండ్ల చందన్ సింగ్ నయాల్. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా టోక్ చామా గ్రామానికి చెందిన చందన్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. అయితే, తన రంగంలో కెరీర్ను క
MLA Kaleru Venkatesh | వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
ప్రకృతి అందాలను మైమరిపించే పాండవుల బండ వివిధ ప్రాంతాల పర్యాటకులను తన అందాలతో మురిపిస్తున్నది. ఎత్తైన కొండలు, జాలువారే సెలయేరు, పక్కనే ఎప్పుడు నిండు కుండలా కనబడుతున్న చెరువు, కండ్లకు కట్టినట్లుగా కనిపిం�
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటలిజ
ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా గురువారం ప్రకటించారు.
సాధారణంగా వృద్ధుల్లో కనిపించే పార్కిన్సన్స్ వ్యాధి (వణుకుడు) పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల యువతనూ పట్టిపీడిస్తున్నదని వైద్యులు వెల్లడించారు. పార్కిన్సన్స్ వ్యాధి నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాల
ప్రజల్లో చైతన్యాన్ని పెంచడంతోపాటు, పర్యావరణ హితానికి విధానపరమైన చర్యలను తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేకుండా పోయింది.
ప్రాజెక్టు నివేదికలన్నీ అసమగ్రంగానే ఏపీ ‘పర్యావరణ’ దరఖాస్తు తిరస్కరణ లిఫ్టుతో శ్రీశైలం రిజర్వాయర్పై ప్రభావం తెలంగాణ నుంచి ఫిర్యాదులు అందాయి ఏపీకి తెలిపిన ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ ఈ నెల 7 నాటి సమ
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు ప్రభుత్వ కృషితో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని అట�