వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ను ప్రకటించింది. అది ఇప్పటికీ ప్రభుత్వ రంగసంస్థలు, సమాఖ్యలు, సహకార సంఘాల్లో అమలు చేయని పరిస్థితి నెలకొన్నది. ఆయా సంస్థల్లోని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. వరుసగా పది రోజుల పాటు ఉగాది, రంజాన్ పండుగల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్కు లక్షా 50వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు మార్కెట్ �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ర�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో రూ. 5 భోజనం క్యాంటీన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్�
వరంగల్ : జిల్లాలో ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. రూ. 48,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలప
బంగారంలా మారిన మిరప రకం ఇప్పటికే క్వింటాల్ రూ.42 వేలు ఘాటు తక్కువ.. రంగు ఎక్కువ పచ్చళ్ల తయారీలో వినియోగం పొరుగు రాష్ర్టాల్లోనూ డిమాండ్ వరంగల్, మార్చి 12(నమస్తే తెలంగాణ): సింగిల్పట్టీ మిర్చి రైతులకు సిరుల�
వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్కు రూ. 41,000 ధర �
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్కెట్లోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనే డిమాండ్తో సోమవారం చాంబర్ ఆఫ్ క
అడ్తిదారుల నిరసన | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తిదారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సిన మార్కెట్లోని మిర్చి వ్యాపారులు బిల్ల నాగేందర్, ఉపేందర్ ఇంటికి తాళం వేసి కనపడక