నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు చుక్కల్లోకి చేరాయి. ఏటా పది వరకు ప్రధాన ఎంట్రెన్స్లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కో�
Bellampalli Students | ఐఐటీ నీట్ ఫౌండేషన్ ప్రవేశ పరీక్షలలో బెల్లంపల్లి సీఓఈ కి చెందిన 15 మంది విద్యార్ధులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినికి హాల్ టికెట్ ఉన్నా ప
Entrance Exam | కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో ఆదివారం గురుకుల 5వ తరగతి ప్రవేశానికి పరీక్షలు నిర్వహించారు.
ఇంజినీరింగ్, ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సెట్ కమిటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమలవుతున్నది.
Telangana | ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల పరీక్షల ప్రాథమిక ‘కీ’ అభ్యంతరాలపై ఇకనుంచి ఫీజులు వసూలు చేస్తారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు. ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తంచేసిన పక్షంలో ప్రాథమిక కీలో వెల్లడించ�
నీట్ పీజీ-2024, జీపీఏటీతో సహా పలు ప్రవేశ పరీక్షల ఫార్మాట్లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) కీలక మార్పులు చేసింది.
రాష్ట్రంలో అకడమిక్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానుంది. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేవారికి ఇప్పుడు కరెంట్ కోతల (Power Cuts) భయం పట్టుకున్నది.
రాష్ట్రంలో పలు కోర్సుల ప్రవేశపరీక్షలకు కరెంట్ కోతల భయం పట్టుకున్నది. ఎల్సీ, మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. మే నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది.
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ eapcet (ఎంసెట్) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిం�
రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు కసరత్తు మొదలైంది. సంబంధిత ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణకు అంగీకార�
ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), �
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలంటే నామోషీ అనుకునే తల్లిదండ్రులను ఈ పాఠశాల తన వైపునకు తిప్పుకున్నది. ఉన్నత విద్యలో సీట్లు సాధిస్తూ...