Harry Brook : ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్(Harry Brook) ఎట్టకేలకు స్పందించాడు. తమ కుటుంబంలో విషాదం నెలకొందని, అందుకనే తాను ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) నుంచి వైదొలిగానని చెప్పాడు. భార
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
IND vs ENG 5th Test : రాంచీ టెస్టులో భారత్ను గెలిపించిన యువ కెరటం శుభ్మన్ గిల్(53 నాటౌట్) మరో హాఫ్ సెంచరీ బాదాడు. ధర్మశాల(Dharmashala)లో రెండో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన గిల్....
ధర్మశాలలో భారత్ దుమ్మురేపుతున్నది. సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవాలన్న కసితో ఉన్న టీమ్ఇండియా..ఇంగ్లండ్పై ఆధిపత్యం చెలాయిస్తున్నది. హిమాలయ పర్వత సానువుల్లో గురువారం మొదలైన ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ�
IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్(England) టాస్ గెలిచింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు మార్పులతో ఆడుతోంది. గాయపడిన రజత్ పాటిదార్..
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ నంబర్వన్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 64.58 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించింది.
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను భారత్ గెలువడంలో యువ క్రికెటర్ల పాత్రను కొనియాడాడు.
Indian Batter: స్టార్ ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ .. ఇంగ్లండ్తో జరిగిన గత మూడు టెస్టులకు గాయం వల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ధర్మశాలలో జరగనున్న ఫైనల్ గేమ్కు కూడా అతను దూరం అయ్యే ఛాన్సు క�
‘బజ్బాల్' ఎరాలో తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్లో దూకుడు మంత్రం పనిచేయదని ఇంగ్లిష్ జట్టుకు బాగా తెలిసొచ్చింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమ్ఇండియా.. వరుసగా 17వ టెస్టు �
Jack Leach : ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ (Jack Leach) మరికొన్ని రోజులు ఆటకు దూరం కానున్నాడు. ఎడమ మోకాలి గాయం (Knee Injury) కారణంగా భారత పర్యటన నుంచి అర్థాంతరంగా వైదొలిగిన లీచ్ స్వదేశంలో సర్జరీ....
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత్ కష్టాలు (Team India) కొనసాగుతున్నాయి. ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే టీమ్ఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 219 పరుగుల ఓవర్నైట్ స్కోర్ను ఆదివారం ఆటను ప్రారంభించిన ధ్రు
పగుళ్లు తేలిన పిచ్పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా.. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం ఇచ్చింది. సహచరులు విఫలమైన చోట ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రూట్ అజేయ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు సా