రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లెక్క తప్పింది. సీట్ల సంఖ్యలో తేడాలతో గందరగోళం నెలకొన్నది. పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,403 సీట్లు తగ్గాయి. ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 10న న�
ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో పాల్గొని, నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. సీట్లు రద్దుచేసుకునే అవకాశం లేకపోవడం, కట్టిన ఫీజులు వాపసు రాకపోవడంతో అంతా గ�
TG EAPCET | రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో 11,638 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లోనే అత్యధికంగా మిగిలిపోయాయి. టీజీఎప్సెట్-25 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఆదివారం విడుదల చేశ
బీటెక్ ఫస్టియర్లో మరో 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ సీట్లు దక్కించుకున్న వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. దీంతో ఈ సీట్లు మళ్లీ ఖాళీ అయ్యాయి. ఎప్సెట్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించారు. 22లోపు రిపోర్ట్
BRSV | ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు.. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండ
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ం లో మొత్తం 11 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కాలేదు. విచిత్రమేంటంటే.. ఇం దులో కన్వీనర్ కోటా సీట్ల కంటే, మేనేజ్మెంట్ కోటా సీట్లే ఎక్కువగా మిగలడం గమనార్హం.
Engineering Seat Blocking Scam: ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపుల్లో.. స్కామ్ జరిగింది. సీట్లను బ్లాక్ చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేశారు. కర్నాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ ఉద్యోగులు కూడా నిందితుల్లో ఉన్నారు.
ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి పలువురు విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేసి మోసానికి పాల్పడిన కన్సల్టెన్సీ నిర్వాహకులపై సీసీఎస్ల�
మెడికల్ సీట్లు.. ఇంజినీరింగ్ సీట్లు.. బ్యాక్డోర్ ఉద్యోగాలు.. యూనివర్సిటీలో సీట్లు.. అంటూ అనేక మందిని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ‘చెక్మేట్' ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్సీలో సీట్ల పెంపునకు అనుమతించాలంటూ గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు కోర్టు ధికరణ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. వీటిని ప్�
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ సీట్లకు పెంపునకు ఏఐసీటీఈ ఆమోదించడంతోపాటు జేఎన్టీయూ ఎన్వోసీ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆ�