రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానం గందరగోళాన్ని తలపిస్తున్నది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానం అమలవుతున్నది. ఫస్టియర్ నుంచి సెకండియర్కు ప్రమోట్ అయ్యేందుకు ఓయూ.. మహాత్మాగాంధీ వర్సిట�
TG ECET | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించనున్న టీజీ ఈసెట్ - 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టయిలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం ఆ లీడర్ నైజ�
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ ఎంట్రెన్స్టెస్ట్కు తేదీలు సెట్ కావడంలేదు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ పరీక్షలు ఈ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారాయి. ఆన్లై
ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం.. సీఎస్ఈ కోర్సుల్లో సీట్లను పెంచడం.. కొత్త బ్రాంచీలకు అనుమతులివ్వడంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నది.
ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ హవా కొనసాగుతున్నది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా ఈ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడుత కన్వీనర్ కోటా సీట్లను సాంకేతి�
Minister KTR | ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు.
మరో నాలుగు భాషల్లో ఈ ఏడాది నుంచి కోర్సులు అందుబాటులోకి ప్రాంతీయ భాషల్లోకి కోర్సుల అనువాదం కాలేజీలకు అనుమతినిచ్చిన ఏఐసీటీఈ న్యూఢిల్లీ, జూలై 7: ఇంజినీరింగ్ కోర్సులు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్�