Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా (Pulwama) జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
Kupwara | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుప్వారా (Kupwara) జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పాక్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూకశ్మీర్ పోలీస్ వీరమర�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాలోని తుర్క్వాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ పౌరుడు గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బందిపొరాలోని బ్రార్ అర్గామ్ వద్ద శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ పోలీస్ జోన్ ట
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ తర్వాత పెద్ద భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. చొరబాట్ల నేపథ్యంలో సైన్యం అప్రమత�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు. కాగా, ఇందులో ఒకరు పాక్కు చెందిన ఉగ్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ముష్కరులను సైన్యం ఏరి వేస్తున్నది. స్పష్టమైన నిఘా, సమాచారంతో ఆర్మీ, సీఆర్ఎపీఎఫ్, స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఉగ్రవాదులను మట్టుబెడుతున్నది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో భద్�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పుల్వామా పహు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భదత్రా బలగాలు హతమార్చాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పో�
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్తో సంబంధం ఉన్న పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. ప్
జమ్ములో భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగింది. ముష్కరుల పన్నాగాన్ని పసిగట్టిన జవాన్లు దాన్ని భగ్నం చేశారు. ఈక్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ (జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, సీఐఎస్ఎఫ్ అ
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాల�