మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహ�
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 20: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ చీఫ్ హిడ్మా దంపతుల అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం నిర్వహించారు.
మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సా
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. మంగళవారం ఏపీలోని అల్లూరి జిల్లాలో పీఎల్జీఏ చీఫ్ హిడ్మా, అతని భార్య మరో నలుగురు హతమవ్వగా, అది జరిగిన 24 గంటల్లోపే తాజాగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో జర�
Maoists | అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా, అతని సతీమణి మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు.
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
Encounter | ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు ఆరుగ�
తన కుమారుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ బూటకమని, పట్టుకొని దారుణంగా చంపేశారని అతడి తల్లి జరీనాబేగం ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్తోపాటు జాతీయ బాలల హక్కుల కమిషన్, జాతీయ మహి�
Encounter | జమ్ము కశ్మీర్లోని కుప్వారాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. నిఘా సంస్థల నుంచి వచ్చిన పక్కా సమాచారం మేరకు.. సైన్యం, ఇతర భద్రతా దళాలు కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్లో సంయుక్�
నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా కుటుంబసభ్యులపై పోలీసులు జరిపిన అమానుష ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మృతుడి తల్లి, భార్య, కుటుం�