జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఉధంపూర్లోని దుడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించడ�
Disha Patani: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు .. నటి దిశా పఠానీ తండ్రి జగదీశ్ సింగ్ పఠానీ థ్యాంక్స్ తెలిపారు. బరేలీలో ఉన్న దిశా పఠానీ పూర్వీకుల ఇంటిపై కొన్ని రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపార�
యూపీలోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు ఘజియాబాద్లోని ట్రోనికా నగరంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతులను రవీంద్ర అలియాస్ కల్లు, అరుణ్లుగా గుర్తించారు
Disha Patani | ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
రుస ఎన్కౌంటర్లతో (Encounter) పెద్ద ఎత్తున క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని హజారీబాగ్లో (Hazaribagh) జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు (Maoist) అగ్రనాయకుడు సహా మరో ఇద్దరు మృతి�
Encounter | పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో ఒక మావోయిస్టు (Maoist) మృతిచెందాడు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లాలోని గంగలూర్ పోలీస్స్టేషన్ (Gangaloor PS) పరిధిలోగల మాంకెలీ గ్రామం (Mankeli village) సమీపంలో శనివ�
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు మావోస్టులు మరణించారు.
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకరపోరులో పది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక వివరాలను రాయ్పూర్ రేంజ్ ఐజీ అ�
Encounter | రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర
Encounter | జమ్మూ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులక
Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కుల్గాం (Kulgam) జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుక�
Dowry Murder | వరకట్నం (Dowry) కోసం కట్టుకున్న భార్యను కిరోసిన్ పోసి తగులబెట్టి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు దర్యాప్తులో భాగంగా గాలిస్తున్న పోలీసులకు నిందితుడు విపిన్ భాటి (Vipin Bhati) తారసపడ్డాడు.