ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు.
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ
ప్రభుత్వానికి అందాల పోటీ నిర్వహణపై ఉన్న శ్రద్ధ అన్నదాతల సమస్యలు పరిష్కరించడం మీద లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియాలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లా�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపికబురును అందించింది. అసాధరణ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల వేతనాలను 20 శాతం వరకు పెంచబోతున్నది. ఐటీ రంగం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇన్
మన దేశంలో కార్పొరేట్ కంపెనీలకు గత నాలుగేళ్లలో లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి. కానీ అవి ఉద్యోగుల జీతాలను మాత్రం పెంచడం లేదు. ఫిక్కీ-క్వెస్ కార్ప్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 2019-2023 మధ్య కాలంలో కాంపౌం�
మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘సర్వే’ జీహెచ్ఎంసీకి సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది.సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం తీవ్రంగా పడుతున్నది. ప్రభుత్వం గడిచిన ఆరు రోజ�
జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే...వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆరా�
ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్య�
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున�