దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. శనివారం నగరంలోని 6 స్కూళ్లకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు.
bomb threats | దేశంలోని పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు (bomb threats) వస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్పోర్ట్స్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో �
మన అజ్ఞానం, దురాశ, మొహమాటం, ఆత్మన్యూనత మోసగాళ్లకు అయాచిత వరాలుగా మారుతున్నాయి. స్పూఫింగ్కు ఉసిగొల్పుతున్నాయి. మన వ్యక్తిగత జీవితాలపై, విలువైన సమాచారంపై జరిగే దాడే స్పూఫింగ్. ఫలానా బ్యాంకు నుంచి మాట్లా�
Gmail Tips |నిజానికి.. జీమెయిల్లో ఉచితంగా 15జీబీ స్పేస్ మాత్రమే ఉంటుంది. అది నిండిపోతే.. ఎక్స్ట్రా జీబీ కావాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.