ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) పిలుపునిచ్చింది. ఆదివారం టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ని�
‘జబ్బకు సంచి.. చేతిలో జేఏసీ జెండా తో లక్ష మంది ఉద్యోగ, పెన్షనర్లు హైదరాబాద్కు దండుకట్టండి’ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోరు�
పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు రోడ్డు వెంట ఉన్న చెట్టుకు అంటుకొని అది కాలిపోయి టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ఘటన వైరా మండలం రెబ్బవరం �
పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ఓ చెట్టుకు అంటుకొని అది టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏలూరు శ్�
డిసెంబర్ 9లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ప్రజాపాలన వేడుకల్లోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా
‘జీవో-317ను సమీక్షిస్తాం. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో గ్యారెంటీ. ఈ గ్యారెంటీ అమలులో భాగంగా మంత్రులతో సబ్ కమిటీ వేసింది.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కారించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన �
గచ్చిబౌలిలోని భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచ్వల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించడంపై తెలంగాణ ఉద్యోగుల
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్డౌన్కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేట
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకున్నది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. నాంపల్లిలోని టీజీవో భవన్లో శనివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏల�
ప్రభుత్వ ఉద్యోగులలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, వారిలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంపొందించేందుకు ఈ నెల 3న తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ కుటుంబ సభ్యులతో ఆత్మీయ
రెవెన్యూశాఖలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టీజీవో ప్రభుత్వాన్ని కోరింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్�