ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు.
Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల కోతపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఖం�
Twitter | ట్విట్టర్లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల తొలగింపు జాబితాలో జరిగిన పొరపాటు కారణంగా పలువురు ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో �
Twitter premium service | ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం ఎలాన్మస్క్పలు మార్పులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా పెయిడ్ సర్వీసులను
Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది.
Joe Biden | టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్మస్క్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రపంచానికి అబద్ధాలను పంపిస్తూ, అబద్ధాలను సృష్టించే సంస్థను ప్రపంచంలోనే అత్యంత సంపన్ను�
Twitter: ఇటీవల ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సంస్థలో 50 శాతం ఉద్యోగులపై వేటు వేశారు. వాళ్లకు మూడు నెలల జీతం ఇచ్చి పంపేశారు. ఈ నిర్ణయాన్ని మస్క్ సమర్థ�
Twitter | సరిగ్గా వారం క్రితం ట్విట్టర్ను సొంతంచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నంతపనీ చేశాడు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు.
ట్విట్టర్లో ఎలాన్ మస్క్ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు.