ElonMusk-Twitter | ట్విట్టర్ ఉద్యోగులకు సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ ప్రోత్సాహకాలు ప్రకటించారు. సిబ్బందికి 20 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు కేటాయిస్తామని బంపరాఫర్ ఇచ్చారు.
Twitter Vs Meta | ట్విట్టర్కు పోటీగా ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా.. యాప్ డెవలప్చేస్తున్నట్లు సమాచారం. `పీ-92` కోడ్ నేమ్తో సిద్ధం చేస్తున్నారని, ఇన్స్టాగ్రామ్ బ్రాండ్తో యూజర్ల దరి చేరుతుందని తెలుస్తున�
Elon Musk : ఎస్వీబీ బ్యాంక్ను కొనుగోలు చేయాలన్న ఐడియాను తాను స్వాగతిస్తున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఆ బ్యాంక్ లావాదేవీలను అమెరికా ప్రభుత్వం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. రెగ్యులేటర్లు ఆ బ్యాంక్
తన కంపెనీ మాజీ ఉద్యోగి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేసినందుకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పారు. గత ఆదివారం థోర్లిఫ్సన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ‘హల్లీ’ పేరుతో ట్�
Elon Musk | ట్విటర్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మంగళవారం దివ్యాంగుడైన ఓ ఉద్యోగితో ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీంశమయ్యాయి. అంగవికలుడని కూడా చూడకుండా మస్క్ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర
ChatGPT | చాట్ జీపీటీ దెబ్బ అన్ని సాఫ్ట్వేర్ సంస్థలపై పడింది. ఒకదాని వెనక ఒకటి.. కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఏఐ టూల్ తీసుకొచ్చే పనిలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ నిమగ్నం కాగా, ఇప్పుడు �
Elon Musk | ప్రపంచ కుబేరుల (Worlds Richest Person) జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు అపర కుబేరుడు, టెస్లా (Tesla ) అధినేత, ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk). గత ఏడాది అధిక నష్టాల కారణంగా మస్క్ ప్రపంచ బిలియనీర్�
Twitter Lay Offs | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ (Micro Blogging Site) ట్విట్టర్ (Twitter) తమ ఉద్యోగులకు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ.. తాజాగా మరోసారి ఉద్యోగులను పీకేసింది. సుమారు 200 మందికి లేఆఫ్స�
నేటి ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కృత్రిమ మేధ దూసుకుపోతున్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్ ‘చాట్జీపీటీ’ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ చాట్బాట్ను ఏ ప్రశ్న అడిగినా క్ష�
ChatGPT | ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానమిచ్చింది. వారిని వివాదాస్పద (controversial) వ్యక్తులుగా పేర్కొంది. అంతే కాదు వీరిని ప్రత్యేకంగా పరిగణ�
బల్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దేశంలోని రెండు ప్రధాన ఆఫీసులను మూసేసింది. ఢిల్లీ, ముంబైలోని తమ కార్యాలయాలకు తాళం వేసింది.