Elon Musk | ట్విటర్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మంగళవారం దివ్యాంగుడైన ఓ ఉద్యోగితో ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీంశమయ్యాయి. అంగవికలుడని కూడా చూడకుండా మస్క్ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర
ChatGPT | చాట్ జీపీటీ దెబ్బ అన్ని సాఫ్ట్వేర్ సంస్థలపై పడింది. ఒకదాని వెనక ఒకటి.. కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఏఐ టూల్ తీసుకొచ్చే పనిలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ నిమగ్నం కాగా, ఇప్పుడు �
Elon Musk | ప్రపంచ కుబేరుల (Worlds Richest Person) జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు అపర కుబేరుడు, టెస్లా (Tesla ) అధినేత, ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk). గత ఏడాది అధిక నష్టాల కారణంగా మస్క్ ప్రపంచ బిలియనీర్�
Twitter Lay Offs | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ (Micro Blogging Site) ట్విట్టర్ (Twitter) తమ ఉద్యోగులకు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ.. తాజాగా మరోసారి ఉద్యోగులను పీకేసింది. సుమారు 200 మందికి లేఆఫ్స�
నేటి ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కృత్రిమ మేధ దూసుకుపోతున్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్ ‘చాట్జీపీటీ’ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ చాట్బాట్ను ఏ ప్రశ్న అడిగినా క్ష�
ChatGPT | ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానమిచ్చింది. వారిని వివాదాస్పద (controversial) వ్యక్తులుగా పేర్కొంది. అంతే కాదు వీరిని ప్రత్యేకంగా పరిగణ�
బల్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దేశంలోని రెండు ప్రధాన ఆఫీసులను మూసేసింది. ఢిల్లీ, ముంబైలోని తమ కార్యాలయాలకు తాళం వేసింది.
Twitter Offices: ట్విట్టర్ సంస్థ ఇండియాలో రెండు ఆఫీసుల్ని మూసివేసింది. ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా మస్క్ ఆదేశాల ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
ట్విట్టర్ కొత్త సీఈవోను పరిచయం చేశారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తన పెంపుడు కుక్క ఫోల్కీని ట్విట్టర్ సీఈవో సీట్లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్ను తొడిగాడు. మస్క్ చేసిన ఈ పనికి నె�
Elon Musk: రెండు బిలియన్ల డాలర్ల విలువైన టెస్లా షేర్లను ఎలన్ మస్క్ దానం చేశారు. ఓ ఛారిటీకి ఇచ్చినట్లు ఆయన తన ఇన్కంట్యాక్స్ ఫైలింగ్లో తెలిపారు.
భారత్లో ట్విట్టర్ బ్లూ సేవలు ప్రారంభమయ్యాయి. భారత్ సహా బ్రెజిల్, ఇండోనేషియాలో ఇక నుంచి ట్విట్టర్ బ్లూ సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
ట్విట్టర్ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు.