ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది.. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన క�
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీకి (PM Modi) టెస్లా అధినేత, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk ) శుభాకాంక్షలు తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప
Elon Musk: మైక్రోసాఫ్ట్ సంస్థపై బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ సెటైర్ వేశారు. మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అని ఆయన కామెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులు నిలిచిపోవడంతో.. అనేక విమాన సంస్థ�
Elon Musk | ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా స్పేస్ఎక్స్ (SpaceX), ఎక్స్ (X) హెడ్ కార్వర్ట్ను మరో సిటీకి తరలించనున్నారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్లో వెల
Elon Musk | గత ఎనిమిది నెలల్లో తనను హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నాలు జరిగాయని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ పెట్టారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల ను�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ విరాళం అందించారు.
ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు.
Elon Musk: ట్రంప్ పార్టీకి మస్క్ సపోర్టు ఇస్తున్నారు. ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సంస్థకు మస్క్ భారీ విరాళం ఇచ్చారు. ఆ విరాళానికి చెందిన పూర్తి డిటేల్స్ ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.
న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు.
వ్యక్తులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) నుంచి ఈవీఎంలకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదనే ఎలాన్ మస్క్ ప్రకటన కలకలం రేపింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని మస్క్ సూచించడం గమనార్హం.
KC Tyagi | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అవకతవకలు జరిగాయని, ఈవీఎంల (EVMs) ను ట్యాంపరింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై.. ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్ష పార్టీ జేడీయూ (JDU) కు చెందిన సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) స్పందించారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(�