BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 27 : యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకున్నారో ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఎల్కతుర్తి బీఆర్ఎస్ మహాసభకు నియోజకవర్గం నుండి భారీగా గులాబీ శ్రేణులు అంచనాలకు మించి తరలివచ్చారు.
BRS | తిమ్మాపూర్, ఏప్రిల్27: మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు ఎల్కతుర్తి బాట పట్టారు. ఆదివారం ఉదయం నుండే సభకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. వారంరోజులుగా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా గులాబీ గుబాళింపు కనిపిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లోనూ తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రాష్�
తమ భూముల్లో నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మెదక్-ఎల్కతుర్తి రోడ్డు సర్వే పనులను మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం భూనిర్వాసితులు అడ్డుకొ�
రజతోత్సవ సభ పండుగ వాతావరణంలో జరుగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. సోమవారం ఎల్కతుర్తి సభాప్రాంగణాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ గురువారం పరిశీలించారు.