పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. జూలైలో 3.5 శాతం వృద్ధిని మాత్రమే కనబరిచింది. క్రితం ఏడాది 5 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. కానీ, గడిచిన 4 నెలల్లో ఇదే గరిష్ఠం. తయారీ రంగం ఆశించిన స్థాయిలో 5.4 శాతం వృద్ధిని నమో
సరిగ్గా 25 ఏండ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసులు తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు.
గత ప్రభుత్వంపై కక్ష సాధింపు కోసమే విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేసిందని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను పకనపెట్టి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్పై కాం
శాసనసభలో విద్యుత్తు రంగంపై గురువారం చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జోక్యం చేసుకొన్నారు.
అభివృద్ధి కావాలంటే నిధులు వెచ్చించాలి. రంగం ఏదైనా సరే లాభదాయకంగా మారాలన్నా.. దానిని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతని చ�
విద్యుత్తు రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు అర శాతం (0.5) రుణాలను అదనంగా పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎక్స్లో (ట్విట్టర్) ప�
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త
హైదరాబాద్ : తెలంగాణలో 2020- 21లో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సభ్యులు అడిగిన ప్ర�