గచ్చిబౌలి డివిజన్ పరిధిలో విద్యుత్ మీటర్ల గల్లంతుపై ఎస్పీడీసీఎల్ విచారణ నామమాత్రంగా జరుగుతోందనే విమర్శలున్నాయి. అయితే ఇది ఇంటిదొంగల పనే అని స్థానికంగా బలమైన టాక్ నడుస్తోంది.
దక్షిణ డిస్కం చరిత్రలో లేనివిధంగా కరెంటు మీటర్లు మాయం కావడం, మళ్లీ ఎక్కడో ఒక దగ్గర ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఇబ్రహీంబాగ్ డివిజన్లో దాదాపు వంద మీటర్లు కనిపించ
ఖాజాగూడా చిత్రపురికాలనీలో చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుండిగల్ లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గదిలో 30కి పైగా విద్యుత్ మీటర్లు బయటపడ్డాయి. ద్యుత్ శాఖ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మీటర్ల జారీ వెనక క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పదిలక్షల
నోటరీ స్థలాల్లోని నిర్మాణాలకు సైతం కరెంటు మీటర్లు ఇవ్వాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ స్థలాల్లోని నిర్మాణాలకు మాత్రమే విద్యుత్తుశాఖ అధికారులు కొత్త కనెక్షన్లు జారీ చేస్తు�
నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ కంచర్ల అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశం జరి�
ఒకవైపు ఎండలు మండుతుంటే.. మరో వైపు ఇండ్లల్లో కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఒక్క క్షణం కరెంటు లేకపోయినా ఇంట్లో ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్లినా సెగలు కక్కుతున్న ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నా�
Gruha Jyothi Scheme | ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలు కోసం తీవ్ర క�
మండలంలోని మల్కేపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని విద్యుత్ శాఖ ఏఈ శేషరావు, డీఈ రాజన్న ప్రారంభించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారుపై అక్కడి రైతులు భగ్గుమంటున్నారు. బోరుబావులకు ప్రభుత్వం విద్యుత్తు మీటర్లు బిగిస్తుండటంపై తీవ్రంగా మండిపడుతున్నారు. యోగి సర్కారు మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రా�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ర్టానికి చెప్పిన మాట పచ్చి నిజమని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల వరకు ఎఫ్ఆర్బీఎం
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావులకు విద్యుత్ మీటర్లు బిగింపుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. లోడ్ అంచనా వేసేందుకే బోర్లకు మీటర్లు బిగిస్తున్నట్లు చెప్పు
బోరుబావుల మోటర్లకు మీటర్లు పెట్టడంపై యూపీ రైతులు రగిలిపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పశ్చిమ యూపీలోని 14 జిల్లాలకు విద్యుత