రైస్మిల్లుకు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకుగానూ లంచం డిమాండ్ చేసిన ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఈ బాలకృష్ణ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్�
పరిశ్రమలకు కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ వద్ద పరికరాలు పాడైపోయినా కనీసం రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరాలకు సరిపడా పరికరాల సరఫరా లేకపోవడంతో జాప్యం తప్పడంలేద�
కరెంటు కనెక్షన్ ఇవ్వకముందే రైతుకు భారీ బిల్లు పంపింది మహారాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ఎంఎస్ఈబీ. దీనిపై రైతు ఫిర్యాదు చేయగా, బిల్లు రద్దు చేయకపోగా మరో రూ.11,750 చేర్చి కొత్త బిల్లు పంపించింది.
కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. పేరు మార్పు చేసుకోవాలన్నా... లోడ్ ఛేంజ్ చేసుకోవాలన్నా... ఇలా సేవ ఏదైనా ఇంట్లోంచి కాలు కదపకుండానే మొబైల్ యాప్ నుంచే సేవలను పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ స�
డబుల్ ఇంజిన్ పాలనలో పేదల బతుకులు ఆగమైపోతున్నయి. కరెంటు రాదు. మీటర్లు యోగనిద్రలో ఉంటాయి. కానీ బిల్లుల మాత్రం రూ.వేలల్లో బాదుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇది పశ్చిమ �
Electricity Connection | రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్�