కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్తు సవరణల బిల్లు-2022ను పార్లమెంట్లో ప్రవేశపెడితే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లతో కలిసి సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ నేత
ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తెలిప�
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం శాసనసభలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..సభ ఏకగ్రీవంగా ఆమోదిస్త�
దేశంలోని రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా విద్యుత్తు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నది. నవంబర్-డిసెంబర్ మధ్య జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చేందు
స్టాండింగ్ కమిటీ పరిశీలనలో విద్యుత్తు సవరణల బిల్లు ఎన్ఎల్డీసీకి అప్పనంగా అధికారాలు రాష్ర్టాల గొంతు నొక్కే ప్రయత్నాలు అందులో భాగంగానే ఎల్పీఎస్ రూల్స్ రూపకల్పన హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగా�
కరెంట్పై కార్పొరేట్ల కన్నుపడిందని, టెలికం రంగం తరహాలోనే కరెంట్ను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
చండీఘడ్: లోక్సభలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును రూపొందించినట్లు ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్రా�
న్యూఢిల్లీ: వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యుత్తు సరఫరాలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించేల�