భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి.
ములకలపల్లి మండలం కమలాపురంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం పది గంటల సమయంలో స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. మిగతా రూములకు పొగ వ�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు శ్రీమల్లికార్జున స్వామి కాటన్ ఇండస్ట్రీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్లలో ఉన్న 300 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. మరికొంత పత్తి పొగ చూరడంతో పనికి రాకుండాపోయింది.
ఎప్పటిలాగే నిద్రపోయిన ఆ యువకుడు అనుకోని రీతిలో అగ్నికి ఆహుతయ్యాడు. ఊహించని విధంగా అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు అంటుకొని మృత్యుఒడికి చేరాడు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో గల మొదటి అంతస్తులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూం లో మంటలు లేచాయి.
బాలాపూర్లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్స్పెక్టర్ టి.భూపతిరెడ్డి, ఎస్సై యూసుఫ్ జానీ కథనం ప్రకారం.. కొత్తపేట గ్రామంలో మూడేండ్ల �
లింగంపేట్ మండలం కొండాపూర్తండాలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పలువురి నివాసపు గుడిసెలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం పరామర్శించారు.
కోదాడ కోర్టులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు బయట ఉన్న బీరువాలోని ప్లాస్టిక్ ట్రే పూర్తిగా కాలిపోయింది. దాంట్లో ఉన్న కోర్టుకు సంబంధించిన వివిధ పత్రాలు కాలిపోయాయి.
పత్తి చేతికి వచ్చే ముందు, ఏరిన పత్తిని నిల్వ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్రామాల్లో నిండుగా తెల్లబంగారం నిల్వలు దర్శనమి�
హిమాయత్నగర్,జూన్20 : విద్యుత్ షార్ట్ సర్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి హాలిడే బజార్ ట్రావెల్ సంస్థ కార్యాలయంలోని ఫర్ని చర్, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ �