వికారాబాద్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. గతే డాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపో�
జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటర్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14.19లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్ తెల
Heavy Rains | “కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అందరం ఫీల్డ్లోనే ఉన్నాం.. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రజలు కూడా పోలీసులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలి”.. అని సైబరాబాద్ ప
రైతులు కొంతమంది అవగాహనలేమితో పొలాల్లోని వరి కొయ్యలను కాల్చుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత యాసంగిలో వరి పంటలు పూర్తికావడంతో రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యాసంగిలో వరి పంటల�
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గార మండలాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. అక్కడి పలు గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ విద్యు