ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బీడీ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ ఇవ్వా
ఎన్నికల సమయంలో మూడు నెలల్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా తమను పట్టించుకోవడం లేదని ఉద్యమ కళాకారులు వాపోయా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్త
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా తనను జనంలోకి నడిపించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
: ఎన్నికల వేళ సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.99.94 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
మళ్లీ ఎన్నికల బదిలీల పర్వం మొదలు కాబోతున్నది. ఇటీవల శానసభ ఎన్నికల సమయంలో భారీగా ట్రాన్స్ఫర్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు లోకసభ ఎన్నికల నేపథ్యంలో కసరత్తు ప్రారంభమైంది.
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావుపై సభ్యులు పెట్టిన అ‘విశ్వాస’ తీర్మాన పరీక్షకు సమయం ఆసన్నమైంది. నేడు ఉదయం 10గంటలకు 30 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా, 2/3 మెజార్టీ లెక్కన 21 మ�
బీజేపీ దళితజాతి వ్యతిరేక పార్టీ అని, ఎన్నికల కోసమే ఆ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు. మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంల�
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం ‘గుడ్ మార్నింగ్ కోరుట్ల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉదయం ప్రజా ప్రతినిదులు, మున్సిపల్ అధ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో ద్విచక్ర వాహనాల పేరిట రూ.12 లక్షల బిల్లులు తీసుకున్నారని ఆరోపించిన ఎంపీ బండి సంజయ్ దానిని నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో అంచనా తప్పింది. ఎన్నికల సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కావడం, అధికారులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉండడంతో కొంత నిర్లిప్తత కనిపించింది. ఫలితంగా ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపార�
ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం కోసం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరికి-మన ఎమ్మెల్యే’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని బుధవార�
విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ప్రభుత్వం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల సమయంలోనే పాఠ్యాంశం సిలబ�
ఉద్యమ సమయంలోనే కాదు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం గులాబీ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నది. సందర్భమేదైనా.. ఎన్నిక ఏదైనా మద్దతు ప్రకటిస్తున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్�