గద్వాలలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా మున్సిపాలిటీని హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నించడం పలు విమర్శలకు తావిచ్చింది. మున్సిపాలిటీలోని 8వ వార్డుపై కౌం�
రేవంత్రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఎన్నికల నిర్వహణ చూస్తుంటే బహిరంగంగా ఓటు హకు ను వినియోగించుకొని బ్యాలెట్ పేపర్ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటన మక్తల్ మున్సిపాలిలో చోటుచేసు కున్నది. వివరాల్లోకి వ�
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు ఓటమి భయంవెంటాడుతోంది. రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు. దీనికితోడు ఎన్నిక
ప్రస్తుత జీహెచ్ఎంసీ 300 వార్డులతో ఒక కార్పొరేషన్గా ఎన్నికలకు వెళుతుందా? లేదంటే మూడు ముక్కలుగా కార్పొరేషన్ల విభజన చేసి ఎన్నికలకు వెళ్తారా? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన
45 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్గా గెలుపొందినట్టు తొలుత ప్రకటించిన ఎన్నికల అధికారులు 5 నిమిషాల్లోనే ఫలితాన్ని తారుమారు చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థితో రీకౌంటింగ్కు అప్పీల్
గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ సమయంలో ఒక్కో ఉద్యోగి నాలుగుచోట్ల శిక్షణకు హాజరుకావాల్సిందిగా విధులు కేటాయించిన జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన అంగన్వాడీ టీచర్కు ఓపీవో (అదర్ పోలింగ్
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఘట్టం మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం షేక్పేట్ డివిజన్లో పోలింగ్ను ఎన్నికల అధికారులు గాలికి వదిలివేశారు. ఇష్టానుసారంగా రిగ్గింగ్ జరుగుతున్నదని ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకో�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. నోటిఫికేషన్ మొదలు ప్రచారం ముగిసేదాకా ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ న�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలింగ్ డే (నవంబర్ 11) రోజున దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనున్నా�
తప్పులు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి ఎన్నికల అధికారులతో శుక్రవారం నిర్వహిం
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(మంగళవారం) జరగనున్నది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన పోలింగ్ జరుగగా, ఈవీఎంలను పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో
పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ విడుదలైన మరుక్షణం (ఈ నెల 16) నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి అంటే.. జూన్ 6వ తేదీ దాకా కొనసాగనున్నది.