ఎన్నికల విధుల్లో భాగం గా ఓటర్ల జాబితా రూపకల్పనలో భా గస్వాములైన అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిం ది. ఈ నెల 21 నుంచి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అక్టోబర్ 4 వరకు ఈ నిషేధం అమలులో ఉం టుందని పేర్కొ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి చెందిన రాష్ట్ర అధికారులు ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.