తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
లక్నో, జూలై 13: ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే యజమాని ప్రాణాలు బలిగొన్నది. ఈ ఘటన యూపీలోని లక్నోలో మంగళవారం చోటుచేసుకున్నది. పిట్ బుల్ జాతికి చెందిన కుక్క 80 ఏండ్ల వృద్ధురాలిపై గంటకు పైగా విపరీత�
అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించుకునేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. అయితే స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో తమ వద్దకు వచ్చే విదేశీ శిష్యులకు కఠిన నిబంధనలు
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్�
వృద్ధురాలికి మాయమాటలు చెప్పి భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎ
Cows | ఆమె ఓ వృద్ధురాలు. యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. వచ్చిన పైసల్లో తన ఖర్చులు పోగా నాలుగు ఆవులను పోషిస్తున్నది. ఓ రోజు మున్సిపల్ అధికారులు వాటిని గో శాలకు తరలించారు.
న్యూఢిల్లీ: వృద్ధురాలి హ్యాండ్బ్యాగ్ను ఒక దొంగ లాక్కున్నాడు. దానిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె కింద పడిపోయింది. అయినా ఆ వ్యక్తి వదిలిపెట్టలేదు. హ్యాండ్బ్యాగ్తోసహా ఆ వృద్ధురాలిని రోడ్డుపై కొంతదూరం లా