మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నేటినుంచి మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై అమ్
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ ఆలయం ఏడుపాయల దుర్గమ్మ జాతరకు ముస్తాబైంది.మహా శివరాత్రి పురస్కరించుకొని బుధవారం ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ రోహ�
తెలంగాణలో సమ్మక సారలమ్మ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఏడుపాయల్లో జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి చేస్తున్నారు.
పాపన్నపేట, మార్చి 2 : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం బుధవారం భక్తజన సంద్రమైంది. జాతర సందర్భంగా బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగ�