వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు
ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12 తరగతులకు ఒక ఏడాదిలో రెండుసార్లు వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని సీబీఎస్ఈ కేంద్ర విద్యాశాఖకు స్పష్టం చేసింది.
విద్యాశాఖకు తానే మంత్రినని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మాట్లాడు తూ ఒక్క శాఖ కూడా ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులున్నారని అన్నారు.
NEET | నీట్ వ్యవహారం పార్లమెంట్కు చేరింది. కేంద్ర విద్యశాఖ మంత్రి (Education Minister) ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు. ‘నీట్�
DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్ర�
School Holidays | చల్లటి వాతావరణం కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ రానున్న అయిదురోజులు స్కూల్స్ను (Schools Shut) మూసివేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
Sabitha Indra Reddy | విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల అవసరాలను గుర్తించి అంది