ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి అందిన మే నెల సాయం నగదు బదిలీచేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి నేటిలోగా బియ్యం పంపిణీ పూర్తి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ఆపత్కాల సాయం�
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
ముంబై: దేశంలో కరోనా కల్లోలం ఉధృతమవుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉన్నది. అక్కడ ప్రతిరోజు 50 వేలకు తగ్గకు�
న్యూఢిల్లీ: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఏటా జరిగే నీట్ పరీక్షను ఈ ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను నిర్వహ�