కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘జాతీయ విద్యా విధానం-2020’ పేరుతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక వృత్తి విద్యల వరకు అనేక మార్పులను సూచిస్తూ కొత్త విధానాలను రూపొందిస్తున్నది.
రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వ�
వీసీల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్కు అప్పగించడం, వర్సిటీ బోధనా సిబ్బంది నియామకంపై యూజీసీ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు విద్యావేత్తలు �
ఇప్పుడు విద్యాశాఖకు కొత్తబాస్లొచ్చారు. కొత్తగా వచ్చారంటే బదిలీపై వచ్చారని కాదు.. వారు వచ్చింది విద్యాశాఖ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో. ఇం తకు ఎవరంటే వారు... ముగ్గురు మంత్రుల నేతృత్వంలోని క్యాబిన�
విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఎక్కువ మొత్తం టీచర్ల జీతాలకే వెళ్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నామని, ఒక్కో టీచర్కు రూ.60 వేల నుంచి 80
రాష్ట్రంలో కొత్తగా రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన తన చాంబర్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, విశ్వేశ్వర�