అస్సాం సాయుధ తిరుగుబాట్ల చరిత్రలో శుక్రవారం నాటి శాంతి ఒప్పందం ఓ మైలురాయి వంటిదనే చెప్పాలి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అరబింద రాజఖోవ�
తెలంగాణ ప్రజలు మరోసారి తమ చరిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు అధికారం కట్టపెడుతున్నారు. అంతే కాదు, ఇప్పటికే వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించిన తెలంగాణ సమాజం వచ్చే పదేండ్లలో మరింత అభి�
అన్ని విజయాలూ పోరాడి సాధించుకున్నవి కావు. కొన్నిసార్లు ఓడిపోయినవారు అప్పనంగా రాసిచ్చిన విజయాలూ ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆ కోవలోనిదే. ఆ గెలుపులో కాంగ్రెస్ సత్తా కన్నా బీజేపీ బలహీనతలే ఎక్కువ. మ
‘తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలక ఎడారి..’ అనే పాట హృద్యంగా, ఆర్ద్రతతో రాశాడో కవి. ఎండిన చెరువులు, తుమ్మలు మొలిచి, నెర్రెలువారిన భూములను చూసి తల్లడిల్లని రైతు లేడు తెలంగాణల. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలోని
మతోన్మాదం వెర్రితలలు వేసి పది లక్షల మంది పైచిలుకు ప్రాణాలను కోల్పోయిన ఉపఖండ విభజన విషాదాన్ని ఎవరైనా మరువగలరా? మరిచిపోతే చేసిన తప్పులే చేస్తూ పోయే దుర్గతి పడుతుందని విజ్ఞులు హెచ్చరించారు. ఇప్పుడు మరోసా�
ఈశాన్యాన ప్రకృతి అందాలకు నెలవైన మణిపూర్ భగ్గుమనటం కలకలం రేపింది. ఇది పైకి జాతి వైరంగా కనిపిస్తున్నా.. కొండప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు మధ్య నెలకొన్న అగాధానికి మరో నిదర్శనం. కొండప్రాంతాల్లో నివసించే ప్ర
నిజమైన పాలకుడు అందరి గురించీ ఆలోచిస్తాడు.. సమాజంలో పై వరుసలో ఉన్న వారి కంటే కింది వరుసలో ఉన్న నిరుపేదలు, చిరుపేదల గురించే ఎక్కువ శ్రద్ధతో చర్యలు తీసుకుంటాడు. దీనికి నిలువెత్తు ఉదాహరణ ముఖ్యమంత్రి కేసీఆర్�
తెలంగాణ పునర్నిర్మాణ పతాకదృశ్యం నూతన సచివాలయం ప్రారంభోత్సవం. ఆ ధవళ వర్ణ సౌధం రాళ్లు, ఇటుకలు, సిమెంటుతో కూడిన భవనం మాత్రమే కాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని గగనతలాన నిలబెట్టిన సమున్నత ప�
కేంద్రంలో తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ కాలవ్యవధిలో తెలంగాణకు ఏం చేశామో చెప్పుకోవచ్చు. ఏమేం ప్రాజెక్టులు ఇచ్చామో, తెచ్చామో చెప్పవచ్చు. లేదా తమకు ఓటేస్తే వచ్చే అయిదేండ్లలో ఏం చేస్తారో, ఏమిస్తారో క
‘ఎదలోన బాధతొలగి ధన్యమాయరో..మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి.. మేము సల్లగుంటిమి మా ఇరువై ఏండ్ల ఎట్టి మార్చి గట్టి చేసి నిలిపినాడు‘ఎదలోన బాధ తొలిగి ధన్యమాయరో.. మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి.. సల్లగుంటిమి