Oil Price | త్వరలోనే పండగల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతునన్నది. ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిపై సుంకం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వంటనూనెల ధరలు పెరగనున్నాయి. మధ్యప
2024-25 ఆర్థిక సంవత్సవరానికిగాను తెలంగాణ బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా హార్టికల్చర్కు రూ.737 కోట్లు, పశుసంవర్ధ
Edible Oils | కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకార�
దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం.
సమతుల ఆహారంతోనే మన శరీరాన్ని వ్యాధుల బారినుంచి రక్షించుకోవచ్చని మన ప్రాచీన గ్రంధాల నుంచి నేటి వైద్య నిపుణుల వరకూ చెబుతుంటారు.ముఖ్యంగా ఈ శీతాకాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచేందుకు అనుగుణమై�
న్యూఢిల్లీ : పండగ సీజన్లో వంటనూనెలు, కందిపప్పు వంటి పప్పు ధాన్యాల ధరలు కొండెక్కడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది కిందట తాము కొనుగోలు చేసిన ఈ వస్తువ�