Edgbaston Test : బర్మింగ్హమ్లోని ఎడ్జ్బాస్టన్లో శుభ్మన్ గిల్(269) రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత కెప్టెన్ ఎట్టకేలకు �
Edgbaston Test : ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆరొందల స్కోర్కు చేరువైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(265 నాటౌట్) రెండో సెషన్లోనూ జోరు చూపించి 250 మార్క్ అందుకోగా.. అతడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన�
Edgbaston Test : భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్(205నాటౌట్) ఎడ్జ్బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ తర్వాత జోరు పెంచిన అతడు జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు
Edgbaston Test : ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న శుభ్మన్ గిల్(168 నాటౌట్), రవీంద్ర జడేజా(89) జట్టు స్కోర్ 400 దాటించారు.
ENG VS IND Test | ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరిగే రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు భారీ ఉపశమనం లభించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్బాస్టన్ టెస్ట్కు అందుబాటులో ఉంటాడని జట్టు అసిస్టెం
Edgbaston Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్ను ఓటమితో ఆరభించిన భారత జట్టు (Team India) బోణీ కోసం కాచుకొని ఉంది. బుమ్రా ఆడడంపై సందేహాలు నెలకొన్న వేళ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) తుదిజట్టుపై ఆసక
England XI : లీడ్స్లో విజయంతో జోరు మీదున్న ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ చెలరేగాలనే కసితో ఉంది. ఎడ్జ్బాస్టన్లోనూ భారత జట్టుకు షాకిచ్చి సిరీస్లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటోంది. రెండో టెస్టుకు రెండ�
భారత్-ఇంగ్లండ్ మధ్య ముగిసిన ఐదో టెస్టులో టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రాత్మక విజయం అందుకుంది ఆతిథ్య జట్టు. దాంతో ఈ సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇక బెన్ స్టోక్స్ సారథ్య పగ్గాలు �
ఇంగ్లండ్-ఇండియా మధ్య ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న ఐదో టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆతిథ్య జట్టు గెలవడం కష్టమని మాజీ సారథి మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా ఈ మ్యాచ్ను శాసించే స్థి�
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను అతడి అభిమానులతో పాటు జట్టులోని సహచరులు కూడా ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుస్తారు. ఠాకూర్ ఏదైనా మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తే ఇక అతడి నిక్ నేమ్ మీద సోషల్ మీ
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్. భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడు ఈ టెస్టు నుంచి దూరమయ్యాడు. రోహిత్ స్థానం�